News
ఆర్థిక శాఖ పూర్తి బాధ్యతలు ఐఏఎస్ అధికారి సందీప్కుమార్ సుల్తానియాకు అప్పగించారు. సీఎస్ రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు ...
ప్రపంచ సుందరి పోటీదారులు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు లాడ్బజార్ దుకాణాలు సందర్శించి ...
ట్రాన్స్కో అధికారుల తీరు అనేక విమర్శలకు దారితీస్తోంది. నాటి అవసరాల కోసం నున్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ...
ప్రజా సంక్షేమం, ఆర్థిక ప్రగతి, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 2025 - 26 ఆర్థిక సంవత్సరంలో రూ.83,500 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను ...
పర్యాటకాభివృద్ధి సంస్థలో ఉన్నతాధికారుల రూటే సపరేటుగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. లాభాల్లో ఉన్న ...
పునర్విభజనలో భాగంగా తొమ్మిది రకాల పాఠశాలలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమలులోకి రానుంది ...
ప్రభుత్వ పరిధిలో ఉన్న వాగుపోరంబోకు భూములను దర్జాగా కబ్జా చేశారు. పైసా చెల్లించకుండా అప్పనంగా గ్రానైట్ డంపులకు ...
వైసీపీ హయాంలో వెలువడిన జీవో 117ను రద్దు చేస్తూ...పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
చోడవరం నియోజకవర్గంలో మూడు ప్రధానమైన రహదారుల అభివృద్ధికి రూ.3.43 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు మంగళవారం ...
ప్రభుత్వ పాఠశాలలను పునర్వ్యవస్థీకరిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు మంగళవారం విడుదల చేసిన జీవోలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి ...
జిల్లాలో వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ...
స్వయం సహాయక సంఘాల సభ్యులు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. 2024-25లో లక్ష్యం మేరకు రుణాలు అందించారు.
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results