News

నార్సింగ్‌కు చెందిన వృద్ధ దంపతులు కొమురయ్య, లక్ష్మమ్మను సంతానం ఇంట్లోంచి గెంటివేయడంతో వారు రోడ్లపై నివాసముంటున్నారు. సొంత ...
రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ఉద్యోగులను ప్రజల ముందుకు దోషులుగా చూపించిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా ...
కాళేశ్వరంలో శ్రీ మాధవానంద సరస్వతి పుష్కరాలు రేపు ప్రారంభం. 17 అడుగుల ఏకశిల విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారు.
హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): ఎం డలతో మండుతున్న ప్రజలకు చల్లని కబురు! ఊహించిన దానికంటే చాలా ముందుగానే నైరుతి రుతుపవనాలు ...
ఇంజనీరింగ్‌ ఫీజులను రూ.2.5 లక్షల వరకు పెంచాలని కొన్ని కాలేజీలు ప్రతిపాదించడంతో అధికారుల అభ్యంతరం. వాయిదా వేసిన ఫీజుల పెంపు ...
ట్రాన్స్‌కో అధికారుల తీరు అనేక విమర్శలకు దారితీస్తోంది. నాటి అవసరాల కోసం నున్న పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ...
ప్రైవేట్ మెడికల్‌ కాలేజీల్లో మృతదేహాల కొరత తీవ్రంగా ఉంది. నిరుపేదల మృతదేహాలను లక్ష రూపాయలకూ కొనుగోలు చేస్తూ దందా జరుగుతోంది.
ప్రపంచ సుందరి పోటీదారులు చార్మినార్‌ వద్ద హెరిటేజ్‌ వాక్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు లాడ్‌బజార్‌ దుకాణాలు సందర్శించి ...
పర్యాటకాభివృద్ధి సంస్థలో ఉన్నతాధికారుల రూటే సపరేటుగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. లాభాల్లో ఉన్న ...
ప్రజా సంక్షేమం, ఆర్థిక ప్రగతి, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 2025 - 26 ఆర్థిక సంవత్సరంలో రూ.83,500 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను ...
పునర్విభజనలో భాగంగా తొమ్మిది రకాల పాఠశాలలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమలులోకి రానుంది ...
చోడవరం నియోజకవర్గంలో మూడు ప్రధానమైన రహదారుల అభివృద్ధికి రూ.3.43 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు మంగళవారం ...